Copyrights Reserved © 2026
prajayuddanouka.com
ప్రజాయుద్ధనౌక/ ప్రత్యేక ప్రతినిధి: వికారాబాద్ జిల్లా హకీంపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఇకపై ఈ ప్రాజెక్టు పురోగతిని ప్రతి నెలా స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు.